Saturday, July 27, 2024

శేరిలింగంపల్లి, మే 10 :   లింగ వివక్షత, కులతత్వం 1200 వ శతాబ్దాలలో పోరాడిన గొప్ప వ్యక్తి మహత్మా బసవేశ్వరుడు అని శేరిలింగంపల్లి వీరశైవ లింగాయత్ సభ్యుడు, తెలంగాణ హకీ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు. మహత్మా బసవేశ్వరుడి 890 జయంతి కార్యక్రమంను కొండ విజయ్ ఆద్వర్యంలో చందానగర్ హుడాకాలనీ లో నిర్వహించారు. ఈ  సందర్బంగా కొండ విజయ్ మాట్లాడుతూ  మహత్మా బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతి ఓక్కరు నడుచుకోవాలని సూచించారు. స్వర్గం ఏక్కడో లేదని మానవుడు తాను చేసే పనిలో ఉంటుందని సమాజం పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మహిళలకు చీరలను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు రెవెన్యూ అసోసియేషన్ రాష్ర్చ మాజీ ఆద్యక్షుడు శివశంకర్ , మల్లిఖార్దున శర్మ, శివకుమార్, రవి అప్ప, ఉమేశ్, మల్లి ఖార్జున్, మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments