Wednesday, July 24, 2024
HomeBusiness20వేలకు మించి నగదు ఇవ్వరాదు : RBI

20వేలకు మించి నగదు ఇవ్వరాదు : RBI

హైదరాబాద్, మే 10 : రైజర్వు బ్యాంకు అఫ్ ఇండియా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు కొత్తగా ఆదేశాలు జారి చేసింది. నగదు రూపంలో రూ.20వేలకు మించి ఎక్కువ మొత్తంలో ఎవరికీ రుణాలను ఇవ్వదు అని ఆర్బీఐ ప్రకటించింది. ఐటీ చట్టం 1961 లోని సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఈ నిబంధనలను తప్పకుండా అమలు చేయాలని సూచించింది. నగదు చాలామణి కట్టడి చేయాలని, అదేవిదంగా డిజిటలైజేషన్ ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments