Friday, July 26, 2024
HomePoliticalదేవునితోడు మేము ఈసారి ఖచ్చితంగా ఓటు వేయం

దేవునితోడు మేము ఈసారి ఖచ్చితంగా ఓటు వేయం

భద్రాద్రి కొత్తగూడెం,మే10 : తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గరిమెళ్ళపాడు గ్రామా ప్రజలు దాదాపు 200 మంది గ్రామంలోనే ధర్నా చేపట్టారు. ఆదివాసిలమైన మమ్మల్ని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకుండా ప్రతిసారి మోసం చేస్తున్నారని అందుకే దేవునితోడు మేము ఈసారి ఖచ్చితంగా ఓటును బహిష్కరిస్తాం అని చెప్తూ ప్లెక్సీ తో నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడెం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి. మధు గిరిజన సంఘాలకు చెందిన 200 మంది ఓటర్లు తో వారి సమస్యలను తెలుకొని ఓటు హక్కు ప్రాధాన్యత గురించి తెలిపాము అని ఈ సందర్బంగా ఆయన వివరణ ఇచ్చారు.

https://x.com/ANI/status/1788815122703487407

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments