Saturday, July 27, 2024
HomeDevotionalవేములవాడకు దర్శించుకున్న తొలి ప్రధాని మోదీ

వేములవాడకు దర్శించుకున్న తొలి ప్రధాని మోదీ

రాజన్న – సిరిసిల్ల, మే 8 : తెలంగాణ సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో చారిత్రాత్మక శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. బుధవారం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఆలయంలో ప్రసిద్ధి చెందిన “కోడెమొక్కును” ను కూడా సమర్పించారు. కానీ ఆలయానికి సంబంధించి ప్రధాని ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్థానిక ప్రజల, భక్తులు నిరాశ చెందారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు ఆలయ ధర్మకర్తలో ఒకరు కానీ అయన ప్రధాన మంత్రిగా ఉన్నపుడు ఆలయాన్ని సందర్శించలేదు అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments