Friday, October 18, 2024
HomeCrimeమహిళా దారుణ హత్య...

మహిళా దారుణ హత్య…

శేరిలింగంపల్లి, జూన్ 14: మహిళా గొంతు కోసి హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయలక్ష్మి (34) కుటుంబ తో కలిసి శేరిలింగంపల్లి లోని నల్లగండ్ల లక్ష్మి విహార్ లో అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భరత్ ఆమె ఇంటికి వచ్చాడు, ఇద్దరి మధ్యలో గొడవ పెరగడంతో కత్తితో ఆమెను దారుణంగా హత్య చేసాడు. అనంతరం అక్కడినుంచి పరారైన నిందితుడు భరత్ గౌడ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు ప్రాథమిక సమాచారం. దీనికి అక్రమ సంబంధమే కారణం అని పోలీస్ ల వివరణ. ఘటన స్థలంలో క్లూస్ టీమ్, పోలీసులు చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments